బీఆర్ఎస్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపాటు

బీఆర్ఎస్ పార్టీపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాజకీయాలను బీఆర్ఎస్ కలుషితం చేస్తోందని ఆరోపించారు.

ప్రశాంత్ కిషోర్ సలహాలతోనే కేసీఆర్ కయ్యానికి కాలు దువ్వుతున్నారని రఘునందన్ రావు ఆరోపించారు.

దొంగే దొంగ అన్న రీతిలో కేసీఆర్ పరిస్థితి ఉందని విమర్శించారు.మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తోందని వెల్లడించారు.

రాజబాబుది ఇంత మంచి మనస్తత్వమా.. ఈ ఒక్క సంఘటనే నిదర్శనం..?