కొత్తపల్లిలో బిజెపి ఇంటింటా ప్రచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా: మహాజన్ సంపర్కు అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గంభీరావుపేట( Gambhiraopet ) మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi ) 9 సంత్సరాల కాలంలో చేసినటునవంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలిసే విధంగా ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించారు .

ఇట్టి కార్యక్రమంలో మండల అ్యక్షులు గంట అశోక్ , బీజెవైఏం జిల్లా ఉపా్యక్షులు పెద్దురి పర్ష గౌడ్ ,మండల బిజెవైఎం అధ్యక్షులు విఘ్నేష్ గౌడ్( Vignesh Goud ),మండల సీనియర్ నాయకులు దమ్మ శ్రీనివాస్, వెంకన్న,గణేష్ రెడ్డి,శేకర్ రెడ్డి,లింగం,తొట్ల శ్రీనివాస్,ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

అమానుషం.. యువకుడిపై దాడి ఆపై నోట్లో మూత్రం పోసి చిత్రహింసలు..