బిగ్ బాస్ 5 : టికెట్ టు ఫినాలే.. 11 పాయింట్స్ తో ముందంజలో మానస్..!

బిగ్ బాస్ సీజన్ 5లో టికెట్ టు ఫినాలే రేసు మొదలైంది.ఈ రేసులో మొదటి రౌండ్ లో ఏడుగురు హౌజ్ మెట్స్ లో మానస్ ముందంజలో ఉన్నట్టు సమాచారం.

ఐస్ టబ్ టాస్క్ లో ఎవరి దగ్గర ఎక్కువ బాల్స్ ఉంటే వారికి ఎక్కువ పాయింట్స్ వస్తాయి.

ఈ క్రమంలో మానస్ దగ్గర ఎక్కువ బాల్స్ ఉండటం వల్ల 11 పాయింట్స్ వచ్చాయట.

                            తర్వాత స్థానంలో శ్రీరాం, సిరి ఉన్నట్టు తెలుస్తుంది.

వారిద్దరికి 10 పాయింట్లు.ఆ తరాత సన్నీ, షన్ను దగ్గర తక్కువ ఉండగా వారికి 8 పాయింట్స్ వచ్చాయట.

ఇక చివరగా కాజల్, పింకీ దగ్గర తక్కువ బాల్స్ ఉండటంతో వారికి 5 పాయింట్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

సో ఈ టికెట్ టు ఫినాలే రేసులో మొదటి రౌండ్ దాదాపు ముగిసినట్టు అర్ధమవుతుంది.

అయితే ఈ రౌండ్ లోనే కాజల్, ప్రియాంకా బయటకు వెళ్తారా మరో ఛాన్స్ ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.

ఈ టికెట్ టు ఫినాలే రేసులోనే సిరి మొదట సన్నీని ఎటాక్ చేయగా ఆ తర్వాత సన్నీ సిరిని ఎటాక్ చేశాడు.

టాస్క్ ఏదైనా సరే సిరి తన ఫోకస్ అంతా సన్నీ మీద ఉంచుతుంది.

వారిద్దరి మధ్య గొడవ అవుతుంది.

MP Raghuramakrishnaraju : నర్సాపురం నుండే పోటీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు..!!