రాయల సీమ గుండె చప్పుడు వినివిస్తున్న భూమన కరుణాకర రెడ్డి

రాయల సీమ గుండె చప్పుడు వినివిస్తున్న భూమన కరుణాకర రెడ్డి మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన లో ఉత్సాహంగా పాల్గొంటున్న వివిధ సంఘాల ప్రతినిధులు రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శనను ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి.

భూమన వెంటే తిరుపతి ఎంపీ గురుమూర్తి, తిరుపతి నగర మేయర్ శిరీష.

ఒమన్ సముద్రంలో మునిగిన చమురు నౌక .. 16 మంది గల్లంతు, అందులో 13 మంది భారతీయులే