విజయనగరం జిల్లాలో బెంగాల్ టైగర్ టెన్షన్

విజయనగరం జిల్లాలో బెంగాల్ టైగర్ కలకలం సృష్టిస్తోంది.బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుంది.

బాడంగి మండలం రావివలస గ్రామం వద్ద పెద్దపులి పశువులపై దాడికి పాల్పడింది.దీంతో సమీప వాస్తవ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇప్పటికే పాదముద్రలను సేకరించిన ఫారెస్ట్ అధికారులు.స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

దీంతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

సంజయ్ దత్ నాలుగో పెళ్లి చేసుకున్నాడా..? వీడియో వైరల్