మ‌ధుమేహం రోగులు ప‌చ్చి కొబ్బ‌రి తింటే ఏం అవుతుందో తెలుసా?

సాధార‌ణంగా మ‌ధుమేహం రోగులు కొన్ని కొన్ని ఆహారాల‌ను తీసుకోవ‌డానికి తెగ భ‌యప‌డుతుంటారు.అలాంటి వాటిలో ప‌చ్చి కొబ్బ‌రి ఒక‌టి.

ప‌చ్చి కొబ్బ‌రి తియ్య‌గా ఉంటుంది.అందు వ‌ల్ల‌, దానిని తీసుకుంటే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగిపోతాయ‌ని చాలా మంది భావిస్తుంటారు.

కానీ, అలా అనుకోవ‌డం నిజంగా పొర‌పాటే.మామూలుగా ప‌చ్చి కొబ్బ‌రితో స్వీట్స్ త‌యారు చేస్తారు.

కొంద‌రు డైరెక్ట్‌గా కూడా తింటుంటారు.ఎలా తీసుకున్నా.

దీని రుచి సూప‌ర్‌గా ఉంటుంది. """/" / ఇక రుచిలోనే కాదు.

ప‌చ్చి కొబ్బ‌రిలో.విట‌మిన్స్‌, మిన‌రల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, ప్రోటీన్‌, ఫైబ‌ర్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు నిండి ఉంటాయి.

అందుకే పచ్చి కొబ్బ‌రి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా మ‌ధుమేహం రోగులు ఎటువంటి భ‌యం లేకుండా ప‌చ్చి కొబ్బ‌రి తినొచ్చు.

ప‌చ్చి కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల షుగర్ లెవల్స్ ఏ మాత్రం పెర‌గ‌క‌పోగా.తగ్గుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ప‌చ్చి కొబ్బ‌రిలో ఫైబ‌ర్ కంటెంట్ ఉంటుంది.ఇది ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గించ‌డానికి స‌హాయ‌ప‌డ‌తుంది.

ఇక పచ్చి కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.రెగ్యుల‌ర్‌గా త‌గిన మోతాదులో ప‌చ్చి కొబ్బ‌రిని తీసుకుంటే.

పొట్టు చుట్టూ పేరుకు పోయ‌న కొవ్వు క్ర‌మంగా క‌రుగుతుంది.అలాగే కొబ్బ‌రిని తీసుకోవ‌డం వ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి.

మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. """/" / దాంతో గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

అంతేకాదు, ప‌చ్చి కొబ్బ‌రిని డైట్‌తో చేర్చుకుంటే.స్త్రీల‌లో థైరాయిడ్ స‌మ‌స్య త‌గ్గుతుంది.

మెద‌డు చురుగ్గా మారుతుంది.ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది.

శ‌రీరానికి బోలెడంత శ‌క్తి ల‌భిస్తుంది.చ‌ర్మంపై ముడ‌త‌లు, మ‌చ్చ‌లు రాకుండా ఉంటాయి.

మ‌రియు మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య కూడా ప‌రార్ అవుతుంది.

వైరముత్తు చాలా మంచోడు.. చిన్మయి క్యారెక్టర్ అలాంటిది: కస్తూరి శంకర్