గోధుమ‌పిండితో మృదువైన చర్మం మీ సొంతం.. ఎలాగంటే?

గోధుమ‌పిండితో మృదువైన చర్మం మీ సొంతం ఎలాగంటే?

అందం విష‌యంలో ఆడ‌వారు అస్స‌ల రాజీ ప‌డ‌రు.ఈ విష‌యం అంద‌రికీ తెలుసు.

గోధుమ‌పిండితో మృదువైన చర్మం మీ సొంతం ఎలాగంటే?

ముఖ్యంగా చ‌ర్మం అందంగా, మృదువుగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉండాల‌ని ఎప్పుడూ కోరుకుంటారు.కానీ, అదేం విచిత్ర‌మో.

గోధుమ‌పిండితో మృదువైన చర్మం మీ సొంతం ఎలాగంటే?

అనుకున్న దానికి భిన్నంగా చ‌ర్మం ఉంటుంది.మొటిమ‌లు, న‌ల్ల‌టి మ‌చ్చ‌లు, చ‌ర్మం పొడిబారిపోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డుతుంటాయి.

ఇక ఈ చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు వేల‌కు వేలు ఖ‌ర్చు చేసి ఏవేవో ప్రోడెక్ట్స్ వాడేస్తుంటారు.

కానీ, ఇంట్లోనే ఈ స‌మ‌స్య‌ల‌ను సులువుగా నివారించ‌వ‌చ్చు.గోధుమపిండి చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌డంలో.

ముదువైన మ‌రియు ప్ర‌కాశవంతమైన చ‌ర్మాన్ని అందించ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి గోధుమ పిండిని చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో గోధుమ‌పిండి, రోజ్ వాట‌ర్ మ‌రియు పాల మీగ‌డ వేసి బాగా క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.బాగా ఆరిన త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల పొడిబారిన చ‌ర్మం మృదువుగా మార‌డంతో పాటు మంచి రంగు వ‌స్తుంది.

"""/"/ రెండొవ‌ది.ఒక బౌల్‌లో గోధుమ‌పిండి, చిటికెడు ప‌సుపు మ‌రియు నిమ్మ ర‌సం వేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.పావు లేదా ఇర‌వై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా వారినికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు క్ర‌మంగా త‌గ్గి.

చ‌ర్మం ప్ర‌కాశవంతంగా మారుతుంది. """/"/ మూడొవ‌ది.

ఒక బౌల్‌లో గోధుమ‌పిండి, బియ్యంపిండి మ‌రియు పెరుగు వేసి బాగా మి్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.అర‌గంట పాటు ఆర‌నివ్వాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేయాలి.ఇలా వారినికి రెండు లేదా మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై మృత‌క‌ణాలు పోయి.

ముఖం అందంగా మారుతుంది.

వార్టన్ స్కూల్‌లో భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌కు కీలకపదవి!

వార్టన్ స్కూల్‌లో భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌కు కీలకపదవి!