ఢిల్లీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

దేశ రాజధాని ఢిల్లీలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.దీనిలో భాగంగా ఇండియా గేట్, కర్తవ్యపథ్ వద్ద కేంద్ర సాంస్కృతిక శాఖ తొలిసారి అధికారికంగా నిర్వహిస్తుంది.

తెలంగాణ విమోచన వేడుకల్లో భాగంగా ఢిల్లీలో తొలిసారి బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి.ఈ వేడుకలకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, మీనాక్షి లేఖీలు పాల్గొన్నారు.

కేజ్రీవాల్ మెడికల్ చెకప్ పై రౌస్ అవెన్యూ కోర్టులో తీర్పు రిజర్వ్..!