అభిమానులకు బాలయ్య సంక్రాంతి బొనాంజా..!

హీరో బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి బొనాంజా అందించనున్నారు.హీరో బాలయ్య నటించిన చిత్రం వీరసింహా రెడ్డి జనవరి 12న రిలీజ్ కానుంది.

ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.గాడ్ ఆఫ్ మాసెస్ రాకతో సంక్రాంతి మరింత మాస్ గా ఉంటుందంటూ అనౌన్స్ మెంట్ ఇచ్చింది.

కాగా ఈ చిత్రంలో బాలయ్య, శృతిహాసన్ జంటగా నటించగా దర్శకుడిగా మలినేని గోపిచంద్ ఉన్నారు.

అయితే గోపిచంద్ తో డైరెక్షన్ లో బాలయ్య తొలి సినిమా వీరసింహా రెడ్డి కావడం విశేషం.

టీవీకి అడిక్ట్ అయిన యూకేలోని పెంపుడు జంతువులు.. ఇలా అయితే కష్టమే..?