పవన్, బాలయ్య, చరణ్.. ఒకే వేదికపై స్టార్స్.. స్నాప్ వైరల్!

టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం( Brahmanandam ) అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు.

అంతగా తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.అయన సినిమాలు చూస్తే ఎంత బాధలో ఉన్నా వారు అయినా కూడా అయన కామెడీ చూస్తు ఆ కాసేపు అన్నీ టెన్షన్స్ మరిచిపోయి హాయిగా సినిమాని ఎంజాయ్ చేస్తాం.

అయితే ఈయనను చాలా రోజుల నుండి ఆడియెన్స్ మిస్ అవుతున్నారు. """/" / గత కొంత కాలంగా తెలుగు ప్రేక్షకులు ఆయన కామెడీని మిస్ అవుతున్నారు.

బ్రహ్మానందంకు ఆరోగ్యం సరిగ్గా లేక పోవడంతో కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు.

ఇక ఈ మధ్యనే కొన్ని సినిమాలో కనిపించారు.ఇప్పుడు మరి కొన్ని సినిమాలో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా బ్రహ్మానందం ఇంట పెళ్లి బాజాలు మ్రోగాయి. """/" / ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్, ఐశ్వర్యల( Siddharth ) వివాహం ఘనంగా జరిగింది.

ఈ వివాహంకు టాలీవుడ్ ప్రముఖులు సినీ, రాజకీయ నాయకులూ హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు.

సిద్ధార్థ్ పెళ్లి డాక్టర్ ఐశ్వర్యతో జరిగింది.మరి ఈ వివాహ వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపించి సందడి చేసారు.

ఈ పెళ్ళికి రాజకీయ ప్రముఖులే కాదు.సినీ స్టార్స్ తరలి వచ్చారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan ) లు వీరి పెళ్లి వేడుకలో హాజరయ్యారు.

పెళ్లి వేడుక నుండి ఈ పిక్స్ అన్ని బయటకు వచ్చి మంచి వైరల్ గా మారాయి.

అందరి స్టార్స్ ను ఒకే వేదికపై చూసి ఫ్యాన్స్ తృప్తి చెందుతున్నారు.

కూతురి విజయం పై ఎమోషనల్ అయిన హీరో సూర్య… ఏమైందంటే?