గుడివాడ మండలం మోటూరులో ఆర్ఐపై హత్యాయత్నం

కృష్ణా జిల్లా గుడివాడ మండలం లో విధులు నిర్వహిస్తున్న ఆర్ఐ పై హత్యాయత్నానికి పాల్పడ్డ అధికార వైసీపీ నాయకులు గుడివాడ మండలం మోటూరులో ఆర్ఐపై హత్యాయత్నం మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఆర్ఐపై జేసీబీతో దాడి ఆర్ఐ అరవింద్ పై దాడి చేసిన వైసీపీ వర్గీయులు అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులు కొన్ని రోజులుగా రాత్రి వేళ మట్టి తవ్వకాలు చేస్తున్న వైసీపీ వర్గీయులు అడ్డుకుంటున్న అధికారులపై బెదిరింపులకు దిగుతున్న వైసీపీ వర్గీయులు ఆర్ఐపై దాడి చేసిన వారి అరెస్టుకు రెవెన్యూ సంఘాల డిమాండ్ దాడికి గురై తప్పించుకున్న ఆర్ఐ ఆనంద్ మాటల్లో.

"నాకు గుడివాడ తహశీల్దార్ నుంచి ఫోన్ వచ్చింది.మోటూరులో అక్రమ మట్టి తప్వకాలు జరుగుతున్నాయని ఫోన్ వచ్చింది.

వీఆర్ఏ, వీఆర్వోలను వెంటబెట్టుకుని మోటూరుకు వెళ్లా.జేసీబీ, మూడు ట్రాక్టర్లతో మట్టి తవ్వకాలు చేస్తున్నారు.

మట్టి తవ్వకాలను అపాలని హెచ్చరించా.మట్టి తవ్వకాలు ఆపకుండా నాతో వాగ్వాదం చేశారు.

జేసీబీతో నాపై దాడి చేశారు.దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశా.

పోలీసులు వచ్చి 3 ట్రాక్టర్లు, జేసీబీ సీజ్ చేశారు".

బాలయ్య నాకు మామయ్య.. సెట్లో చూసి ఆశ్చర్యపోయా.. ప్రముఖ నటి కామెంట్స్ వైరల్!