పోలీసుల సహకారంతో స్టాఫర్ల ఏర్పాటు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ గౌడ్,ఎస్.ఐ రమాకాంత్ ల సహకారంతో ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట లో ఏడాదికి ఒక్కసారి జరిగే సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా స్టాఫర్ల ను ఏర్పాటు చేయడం జరిగింది.

బతుకమ్మ ఆడే సమయంలోమహిళలకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా వాహన చోదకులు రాకుండా ఉండేందుకు స్టాఫర్లు కావాలని అడగగానే ఎస్.

ఐ రమాకాంత్ ఒకే చెప్పగా వారిని గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సహకారంతో కిషన్ దాస్ పేట కు వాటిని తరలించడం జరిగింది.

స్టాఫర్ల ఏర్పాటుకు సహకరించిన స్థానిక సీఐ శ్రీనివాస్ గౌడ్ కు ఎస్.

ఐ రమాకాంత్ కు తాజా మాజీ ఉప సర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ లు కృతజ్ఞతలు తెలిపారు.

కంగువ తెలుగు రాష్ట్రాల లెక్కలు చూస్తే షాకవ్వాల్సిందే.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?