సమ్మెకు ముందే ఉద్యోగులు విధులకు హాజరు కావద్దని చెప్పడం దారుణం.. APSFL చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి

విజయవాడ: APSFL చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.సమ్మెకు ముందే ఉద్యోగులు విధులకు హాజరు కావద్దని చెప్పడం దారుణం.

రేపు తలపెట్టిన చలో విజయవాడ విరమించుకోవాలి.మెజార్టీ ఉద్యోగులు సమ్మెకు విముఖత.

యూనియన్లు పని చేయొద్దని చెపుతున్నా అందరికీ జీతాలు పడ్డాయి.చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం.

రాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యోగికి జీతం తగ్గలేదు.సమ్మె అప్రజాశ్వామికం.

అక్కినేని ఫ్యామిలీకి ఎందుకిలా జరుగుతోంది… ఏదైనా దోషాలు ఉన్నాయా?