బోయిన్పల్లి ఎస్సై మహేందర్ కు ప్రశంసా పత్రం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం( Boinpalli Mandal ) బోయినిపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహేందర్( SI Mahendar ) స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల పట్ల మర్యాదపూర్వకంగా సేవలందించిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.

సిరిసిల్ల లలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఎస్ఐ కి ప్రశంస పత్రాన్ని అందజేసారు.

ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ విధి నిర్వహణ లో నా సేవలు గుర్తించి ఇట్టి ప్రశంసా పత్రం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ప్రజా ప్రతినిధులు , పోలీస్ సిబ్బంది ,మండల ప్రజలు, ఎస్సై మహేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు నాగేంద్రచారి, రవికుమార్, రవీందర్, సి.

ఐ లు ,ఆర్.ఐ లు ఎస్.

ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

ఎంతో పుణ్యం చేసుకుంటే ఇంత మంచి కొడుకు పుట్టాడు.. థమన్ తల్లి కామెంట్స్ వైరల్!