కరీంనగర్ పార్లమెంట్ ఆదివాసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ గా భూక్య గజన్ లాల్ నాయక్ నియామకం

రాజన్న సిరిసిల్ల జిల్లా :కరీంనగర్ పార్లమెంట్( Karimnagar Parliament ) ఎన్నికల ఏఐసీసీ ఆదివాసి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గా భూక్య గజన్ లాల్( Gajan Lal Bhukya ) నాయక్ నియామకమయ్యారు.

దీనికి సంబంధించిన విభాగం టి సి పి సిసి ఆదివాసి విభాగం రాష్ట్ర చైర్మన్ బెల్లా నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు తమపై నమ్మకం ఉంచి పార్లమెంట్ కోఆర్డినేటర్ టిపిసిసి ఆదివాసి బేగం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు నాకు సహకరించిన సిరిసిల్ల శాసన సభ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి( KK Mahender Reddy ) కి , వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు అన్ని మండలాల అధ్యక్షులు పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

హర్రర్ వీడియో: బోటుపై తిమింగళం అటాక్..!