ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల ఆలస్యం
TeluguStop.com
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కావడం ఆలస్యం కానుంది.ఈ మేరకు సాయంత్రం 6 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు.
సీఎం జగన్ అనంతపురం పర్యటనలో భాగంగా మంత్రి బొత్స కూడా హాజరైన సంగతి తెలిసిందే.
హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపంతో మంత్రి విజయవాడకు రావడంలో ఆలస్యం నెలకొంది.ఈ కారణంగానే ఇంటర్ రిజల్ట్ కూడా కాస్తా ఆలస్యం అయినట్లు సమాచారం.
రూపాయి ఖర్చు లేకుండా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టండిలా!