AP CRDA : సీఆర్డీఏ పరిధిలో నివసించే ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!!
TeluguStop.com
అమరావతి సీఆర్డీఏ( Amaravati CRDA ) పరిధిలో నివసించే ప్రజలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం( AP Government ) శుభవార్త చెప్పింది.
భూమిలేని పేదలకు ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ను( Pension ) రెట్టింపు చేసింది.
ఈ మేరకు జగన్( CM Jagan ) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
"""/" /
ప్రస్తుతం వారికి ప్రభుత్వం రూ.2,500 పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే.
దీన్ని రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కార్.
రేపటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగా సుమారు 17 వేల 215 మంది లబ్ధిదారులకు ఇకపై రూ.
వీడియో: రీల్స్ కోసం ఆటో వెనుక వేలాడుతూ స్టంట్స్ చేసిన యువకులు.. చివరికి..?