AP CRDA : సీఆర్డీఏ పరిధిలో నివసించే ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!!

అమరావతి సీఆర్డీఏ( Amaravati CRDA ) పరిధిలో నివసించే ప్రజలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం( AP Government ) శుభవార్త చెప్పింది.

భూమిలేని పేదలకు ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ను( Pension ) రెట్టింపు చేసింది.

ఈ మేరకు జగన్( CM Jagan ) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

"""/" / ప్రస్తుతం వారికి ప్రభుత్వం రూ.2,500 పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

దీన్ని రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కార్.

రేపటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందులో భాగంగా సుమారు 17 వేల 215 మంది లబ్ధిదారులకు ఇకపై రూ.

5000 పెన్షన్ అందనుంది.

కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేష్ ఫ్యామిలీ.. ఏం జరిగిందంటే?