ఏపీ రాజధాని అమరావతి పై రేపు హైకోర్టులో విచారణ

ఏపీ రాజధాని అమరావతిపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది, రేపు ఉదయం 10:30 గంటలకు త్రిసభ ధర్మ శాసనం ముందు విచారణ జరగనున్న నేపథ్యంలో.

మూడు రాజధానులపై తీర్మానం చేసే అధికారం శాసనసభకు లేదని ఇప్పటికే ఒకసారి తీర్పునిచ్చిన హైకోర్టు.

రాజధాని లో మౌలిక వసతులు,అభివృద్ధి చేపట్టాలని, సి ఆర్ డి ఏ కు ఆదేశించిన కోర్టు.

తీర్పు అమలు చేయడం లేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన రైతులు.పిటిషన్ పై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

రాజధాని అమరావతి తీర్పు పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!