న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.ఆ డబ్బుతో నాకు సంబంధం లేదు : రాజగోపాల్ రెడ్డి/h3p """/"/ ఈసీ ఇచ్చిన నోటీసులకు తాను సమాధానం ఇచ్చానని మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

తన కుమారుడికి చెందిన సుశి ఇన్ఫ్రా తో తనకు సంబంధం లేదని, రూ.

5 కోట్ల 24 లక్షలతో తనకు సంబంధం లేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

  H3 Class=subheader-style2.కేటీఆర్ కు షర్మిల సూచన/h3p   మునుగోడు ను దత్తత తీసుకుంటానంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ టిపి అభినేత్రి షర్మిల సూచించారు.

  H3 Class=subheader-style3.జూబ్లీహిల్స్ లో భారీగా నగదు పట్టివేత/h3p   """/"/ హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది.

రోడ్ నెంబర్ 71 లో థార్ కార్ లో తరలిస్తున్న 82.92 వేల నగదును జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

  H3 Class=subheader-style4.నిజాం కాలేజ్ విద్యార్థుల ఆందోళన/h3p   హైదరాబాద్ నగరంలోని బషీర్బాగ్ చౌరస్తాలో నిజాం కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు.

అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.  H3 Class=subheader-style5.

రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ/h3p   """/"/ తెలంగాణ సమాజానికి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలన ఫామ్ హౌస్ కే పరిమితం అయిందని విమర్శించారు.  H3 Class=subheader-style6.

  రాహుల్ పాదయాత్రకు విరామం/h3p   ఎఐసిసి నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర తెలంగాణలో ఆరో రోజు కొనసాగుతోంది.

కొత్తూరు వద్ద పాదయాత్రకు విరామం ప్రకటించారు.  H3 Class=subheader-style7.

జుల్నా తిరుపతి మధ్య ప్రత్యేక రైలు/h3p   """/"/ దక్షిణ మధ్య మరార్వాడ నుంచి నేరుగా తిరుపతికి ప్రత్యేక రైలు ను ప్రవేశపెట్టింది.

  H3 Class=subheader-style8.ఆన్లైన్ సేవల విస్త్రరణ/h3p   విద్యుత్ బిల్లులో పేరు మార్చుకునే ప్రక్రియను సులభతరం చేసి ఆన్లైన్ సేవలకు విస్తరణ పై టీఎస్ ఎస్పీడీసీఎల్ ప్రత్యేక దృష్టి పెట్టింది.

  H3 Class=subheader-style9.ధరల సవరణకు రిటైర్డ్ జడ్జితో కమిటీ/h3p   """/"/ హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలు త్వరలో పెరగనున్నాయి.

ప్రస్తుతం ఉన్న చార్జీలను సవరించడానికి రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు.

  H3 Class=subheader-style10.కెసిఆర్ కు లిక్కర్ స్కాం భయం/h3p   లిక్కర్ స్కాం వెలుగులోకి రాగానే ఆ భయంతో తెలంగాణలోకి సిబిఐ రాకుండా సీఎం కేసీఆర్ జీవో 51 విడుదల చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

  H3 Class=subheader-style11.మోదీ, అమిత్ షా దేశ ద్రోహులు/h3p   """/"/  ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలు దేశద్రోహులని , బిజెపి ని ఈ దేశం నుంచి తరిమివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.

  H3 Class=subheader-style12.వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి/h3p   వ్యవసాయ కార్మికుల కోసం సమగ్ర చట్టం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు అన్నారు.

  H3 Class=subheader-style13.బీజేపీ టీఆర్ఎస్ పై రాహుల్ విమర్శలు/h3p   """/"/ బిజెపి టిఆర్ఎస్ పార్టీలో దోచుకునే పనిలో ఉన్నాయని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విమర్శించారు.

  H3 Class=subheader-style13.శరద్ పవార్ కు అస్వస్థత/h3p   నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

  H3 Class=subheader-style14.బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలి/h3p   """/"/ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగులు మనోభావాలు దెబ్బ తినే విధంగా వ్యాఖ్యానించడం పై క్షమపణ చెప్పాలని టీఎన్జీవో నేతలు డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style15.చోడవరం లో విద్యార్థి భేరీ/h3p   ఏపీలో మూడు రాజధానులకు మద్దతుగా ఉద్యమాలు సాగుతున్నాయి.

తాజాగా చోడవరంలో విద్యార్థి పేరుతో భేరీ నిర్వహిస్తున్నారు.వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ రాజధాని కావాలని చోడవరంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

  H3 Class=subheader-style16.బండి సంజయ్ మాటలు వెనక్కి తీసుకోవాలి/h3p   బిజెపి నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపై అనేక విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేత స్వామి గౌడ్ మండపడ్డారు.

ఉదోగులు ఎవరికి అమ్ముడు పోలేదని బండి సంజయ్ ఆ కామెంట్స్ ను వెనక్కి తీసుకోవాలని స్వామి గౌడ్ డిమాండ్ చేశారు.

  H3 Class=subheader-style17.రాజమండ్రిలో కాపు ప్రజాప్రతినిధుల భేటీ ప్రారంభం/h3p   రాజమండ్రి మంజీర కన్వెన్షన్ హాల్లో వైసిపి కాపు ప్రజాప్రతినిధులు సమావేశం ప్రారంభమైంది.

  H3 Class=subheader-style18.రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు/h3p   """/"/ బీజేపీ మునుగోడు అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డి కి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.

టిఆర్ఎస్ నేత సోము భరత్ ఫిర్యాదుతో ఈసీ నోటీసులు జారీ చేసింది.  H3 Class=subheader-style19.

గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటన 132 మందికి చేరిన మృతుల సంఖ్య/h3p   గుజరాత్ లోని మూర్తిలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మరణాల సంఖ్య 132 కు చేరింది.

  H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p   """/"/ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,600   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 50,840.

కృష్ణయ్య రాజీనామా ఎందుకు చేశారు ? వీటికి సమాధానం ఏది?