న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.పవన్ పై సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్/h3p """/" /
గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా పవన్ రిమోట్ చంద్రబాబు చేతుల్లోనే ఉంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.
H3 Class=subheader-style2.దుర్గమ్మ ఆలయంలో పంచమి వేడుకలు/h3p
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
H3 Class=subheader-style3.జనసేన బిజెపి కలిసే ఉన్నాయి : వీర్రాజు/h3p """/" /
జనసేన బిజెపి కలిసే ఉన్నాయని, 2024లో గెలిచి ప్రభుత్వం ను ఏర్పాటు చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమవారం అన్నారు.
H3 Class=subheader-style4.పవన్ కళ్యాణ్ కామెంట్స్/h3p
ఆంధ్రప్రదేశ్ ను మరోసారి విడగొడతామంటే , తోలు తీసి విరగగొడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
H3 Class=subheader-style5.కెసిఆర్ పై విజయశాంతి కామెంట్స్/h3p """/" /
ముఖ్యమంత్రి కేసీఆర్ పై బిజెపి నేత విజయశాంతి విమర్శలు చేశారు.
కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.h3 Class=subheader-style6.
గవర్నర్ ప్రసంగంపై కవిత కామెంట్స్/h3p
తెలంగాణ గవర్నర్ తమిళసై ప్రసంగం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.
కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని , బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఇలాంటి ప్రత్యేకమైన రోజున కేసీఆర్ గారు ప్రశ్నిస్తున్న వాటిని మళ్లీ అడిగినందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు అంటూ కవిత ట్రీట్ చేశారు
H3 Class=subheader-style7.
అమిత్ షా పర్యటన/h3p """/" /
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 27న కర్ణాటక పర్యటనకు రానున్నట్లు కర్ణాటక బిజెపి అధ్యక్షుడు నవీన్ కుమార్ కటిల్ తెలిపారు.
H3 Class=subheader-style8.త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి/h3p
కర్తవ్య పథ్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి .
త్రివర్ణ పథకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆవిష్కరించారు.h3 Class=subheader-style9.
నీటి పక్షుల గణన ప్రారంభం/h3p """/" /
తమిళనాడులో నీటి పక్షుల గణన ఈనెల 28 నుంచి రెండు రోజులపాటు జరగనుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
H3 Class=subheader-style10.తెలంగాణ శాసనమండలిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు/h3p
తెలంగాణ శాసనమండలిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
H3 Class=subheader-style11.కొవై నుంచి ఊటికి హెలికాప్టర్ సేవలు/h3p """/" /
కోయంబత్తూర్ నుంచి ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నీలగిరి జిల్లా ఊటీకి హెలికాప్టర్ సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
ఈ మేరకు పలు ప్రైవేట్ కంపెనీలతో తమిళనాడు ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.h3 Class=subheader-style12.
కెసిఆర్ పై బండి సంజయ్ కామెంట్స్/h3p
గవర్నర్ అంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి గౌరవం లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
H3 Class=subheader-style13.అక్కినేని తొక్కినేని వివాదంపై బాలయ్య స్పందన/h3p """/" /
అక్కినేని తొక్కినేని అంటూ అక్కినేని నాగేశ్వరావు ను ఉద్దేశించి నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, దీనిపై ఆయన స్పందించారు.
యాదృచ్ఛికంగా అన్న మాటలే తప్ప , ఆయనను కించపరచాలని లేదని బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు.
H3 Class=subheader-style14.ఈటెల రాజేందర్ పై రేవంత్ రెడ్డి కామెంట్స్/h3p
కేసిఆర్ ని దారిలోకి తెస్తాను అన్న ఈటల రాజేందర్ ఇప్పుడు కెసిఆర్ దారిలోనే నడుస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.
H3 Class=subheader-style15.ఘనంగా శర్వానంద్ నిశ్చితార్థం/h3p """/" /
ప్రముఖ నటుడు శర్వానంద్ రక్షిత రెడ్డి నిశ్చితార్థం ఈరోజు హైదరాబాదులో ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ దంపతులు హాజరయ్యారు.
H3 Class=subheader-style16.జాతీయ పతాకావిష్కరణ చేసిన కేసీఆర్/h3p
74వ భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు.
H3 Class=subheader-style17.తిరుమల సమాచారం/h3p """/" /
తిరుమలలో రేపు ఎల్లుండి అడ్వాన్స్ రిజర్వేషన్లు, వసతి గదుల కేటాయింపు రద్దు చేసినట్లు టిటిడి అధికారులు తెలిపారు.
H3 Class=subheader-style18.ఆన్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు/h3p
రేపు ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో శ్రీ వాణి ట్రస్ట్ దర్శన టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
H3 Class=subheader-style19.తిరుమల శ్రీవారిని దర్శించుకొనున్న లోకేష్/h3p """/" /
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 53,100
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 57,930.
వైసీపీకి రైతులు అండగా నిలవాలి..: మంత్రి కారుమూరి