న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.పవన్ పై సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్/h3p """/" / గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా పవన్ రిమోట్ చంద్రబాబు చేతుల్లోనే ఉంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.

H3 Class=subheader-style2.దుర్గమ్మ ఆలయంలో పంచమి వేడుకలు/h3p ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

H3 Class=subheader-style3.జనసేన బిజెపి కలిసే ఉన్నాయి : వీర్రాజు/h3p """/" / జనసేన బిజెపి కలిసే ఉన్నాయని, 2024లో గెలిచి ప్రభుత్వం ను ఏర్పాటు చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమవారం అన్నారు.

H3 Class=subheader-style4.పవన్ కళ్యాణ్ కామెంట్స్/h3p ఆంధ్రప్రదేశ్ ను మరోసారి విడగొడతామంటే , తోలు తీసి విరగగొడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

H3 Class=subheader-style5.కెసిఆర్ పై విజయశాంతి కామెంట్స్/h3p """/" / ముఖ్యమంత్రి కేసీఆర్ పై బిజెపి నేత విజయశాంతి విమర్శలు చేశారు.

కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.h3 Class=subheader-style6.

గవర్నర్ ప్రసంగంపై కవిత కామెంట్స్/h3p తెలంగాణ గవర్నర్ తమిళసై ప్రసంగం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.

కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని , బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఇలాంటి ప్రత్యేకమైన రోజున కేసీఆర్ గారు ప్రశ్నిస్తున్న వాటిని మళ్లీ అడిగినందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు అంటూ కవిత ట్రీట్ చేశారు H3 Class=subheader-style7.

అమిత్ షా పర్యటన/h3p """/" / కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 27న కర్ణాటక పర్యటనకు రానున్నట్లు కర్ణాటక బిజెపి అధ్యక్షుడు నవీన్ కుమార్ కటిల్ తెలిపారు.

H3 Class=subheader-style8.త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి/h3p కర్తవ్య పథ్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి .

త్రివర్ణ పథకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆవిష్కరించారు.h3 Class=subheader-style9.

నీటి పక్షుల గణన ప్రారంభం/h3p """/" / తమిళనాడులో నీటి పక్షుల గణన ఈనెల 28 నుంచి రెండు రోజులపాటు జరగనుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style10.తెలంగాణ శాసనమండలిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు/h3p తెలంగాణ శాసనమండలిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

H3 Class=subheader-style11.కొవై నుంచి ఊటికి హెలికాప్టర్ సేవలు/h3p """/" / కోయంబత్తూర్ నుంచి ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నీలగిరి జిల్లా ఊటీకి హెలికాప్టర్ సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

ఈ మేరకు పలు ప్రైవేట్ కంపెనీలతో తమిళనాడు ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.h3 Class=subheader-style12.

కెసిఆర్ పై బండి సంజయ్ కామెంట్స్/h3p గవర్నర్ అంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి గౌరవం లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

H3 Class=subheader-style13.అక్కినేని తొక్కినేని వివాదంపై బాలయ్య స్పందన/h3p """/" / అక్కినేని తొక్కినేని అంటూ అక్కినేని నాగేశ్వరావు ను ఉద్దేశించి నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో,  దీనిపై ఆయన స్పందించారు.

యాదృచ్ఛికంగా అన్న మాటలే తప్ప , ఆయనను కించపరచాలని లేదని బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు.

H3 Class=subheader-style14.ఈటెల రాజేందర్ పై రేవంత్ రెడ్డి కామెంట్స్/h3p కేసిఆర్ ని దారిలోకి తెస్తాను అన్న ఈటల రాజేందర్ ఇప్పుడు కెసిఆర్ దారిలోనే నడుస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.

H3 Class=subheader-style15.ఘనంగా శర్వానంద్ నిశ్చితార్థం/h3p """/" / ప్రముఖ నటుడు శర్వానంద్ రక్షిత రెడ్డి నిశ్చితార్థం ఈరోజు హైదరాబాదులో ఘనంగా జరిగింది.

ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ దంపతులు హాజరయ్యారు.

H3 Class=subheader-style16.జాతీయ పతాకావిష్కరణ చేసిన కేసీఆర్/h3p 74వ భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు.

H3 Class=subheader-style17.తిరుమల సమాచారం/h3p """/" / తిరుమలలో రేపు ఎల్లుండి అడ్వాన్స్ రిజర్వేషన్లు,  వసతి గదుల కేటాయింపు రద్దు చేసినట్లు టిటిడి అధికారులు తెలిపారు.

H3 Class=subheader-style18.ఆన్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు/h3p రేపు ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో శ్రీ వాణి ట్రస్ట్ దర్శన టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

H3 Class=subheader-style19.తిరుమల శ్రీవారిని దర్శించుకొనున్న లోకేష్/h3p """/" / టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

H3 Class=subheader-style20.ఈరోజు బంగారం ధరలు/h3p 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 53,100 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 57,930.

వైసీపీకి రైతులు అండగా నిలవాలి..: మంత్రి కారుమూరి