H3 Class=subheader-style1.అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు/h3p """/" /
మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు పై ఎంపీ అవినాష్ రెడ్డి( MP Avinash Reddy ) స్పందించారు.
వివేక హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలని అన్నారు.వివేకా మరణించినట్లు శివప్రకాష్ రెడ్డి తనకు చెప్పారని అవినాష్ రెడ్డి అన్నారు.
H3 Class=subheader-style2.రామనవమి హింసపై ఎన్ ఐ ఏ విచారణ/h3p
పశ్చిమ బెంగాల్లో జరిగిన రామనవమి హింసా కాండ పై కొల్ కతా హైకోర్టు ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది.
H3 Class=subheader-style3.కర్ణాటక ఎన్నికల పై ప్రధాన స్పందన/h3p """/" /
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి( BJP ) రికార్డు మెజారిటీ సాధిస్తుందని ప్రధాన నరేంద్ర మోది జోస్యం చెప్పారు.
H3 Class=subheader-style4.అమిత్ షా పై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు/h3p
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులకు తెర తీశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
H3 Class=subheader-style5.సెంట్రల్ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు/h3p """/" /
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.
దీంతో అప్రమత్తమైన పోలీసులు రైల్వేస్టేషన్ ఆవరణలో తనిఖీ చేపట్టారు.h3 Class=subheader-style6.
బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్/h3p
నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది.
H3 Class=subheader-style7.ఢిల్లీ వెళ్లిన గవర్నర్/h3p """/" /
తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి( Governor RN Ravi ) ఆకస్మికంగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన వెళ్లినట్లు గవర్నర్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి .
ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తో భేటీ కానున్నారు.h3 Class=subheader-style8.
చంద్రబాబు రోడ్ షోలో గాయపడిన వ్యక్తి మృతి/h3p
టిడిపి అధినేత చంద్రబాబు పల్నాడు జిల్లా రోడ్ షోలో గాయపడిన ఆ పార్టీ కార్యకర్త అడుసుమిల్లి వెంకటేశ్వర్లు ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు.
H3 Class=subheader-style9.తిరుమల సమాచారం/h3p """/" /
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
నేడు శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.h3 Class=subheader-style10.
వేలిముద్రల విభాగానికి ఆధునిక పరికరాలు/h3p
కేసుల పరిష్కారంలో కీలకమైన ఫింగర్ ప్రింట్ బ్యూరోకు ఆధునిక పరికరాలతో కూడిన కిట్స్ సమకూర్చినట్లు సిఐడి చీఫ్ మహేష్ భగవత్ తెలిపారు.
H3 Class=subheader-style11.ఎడ్ సెట్ దరఖాస్తు గడువు పొడగింపు/h3p """/" /
ఎడ్ సెట్ దరఖాస్తుల సమర్పణ గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ ఎడ్ సెట్ కన్వీనర్ రామకృష్ణ తెలిపారు.
మే 1 వరకు ఈ గడువును పొడిగించారు.h3 Class=subheader-style12.
జేఎన్టీయూలో సైకాలజికల్ కౌన్సిలింగ్ సెంటర్/h3p
మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు, ఉద్యోగులకు ఉచితంగా వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పించేందుకు జేఎన్టీయూ లో సైకాలజికల్ కౌన్సిలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు వీసీ కట్టా నరసింహారెడ్డి( VC Katta Narasimha Reddy ) అన్నారు.
H3 Class=subheader-style13.బీసీ బంధు ను అమలు చేస్తాం/h3p
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీ బంధు పథకం తెస్తామని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
H3 Class=subheader-style14.నేడు టిఆర్ఎస్ మినీ ప్లీనరీ/h3p """/" /
టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ భవన్ లో ఆ పార్టీ మినీ ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
H3 Class=subheader-style15.ఆర్టిజన్ ల సమ్మె విరమణ/h3p
వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న ఆర్ట్ జన్ లు సమ్మెను విరమించారు.
H3 Class=subheader-style16.టీయూ వి సి నిర్ణయాలపై విచారణ/h3p
నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా గత 11 నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలని వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయించింది.
H3 Class=subheader-style17.కాశీలో తానా జల వితరణ/h3p
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఫౌండేషన్ కాశీ విశ్వనాథ ఆలయంలోని భక్తులకు 25వేల వాటర్ బాటిళ్ల ను విరాళంగా అందించింది.
H3 Class=subheader-style18.సిపిఐ రామకృష్ణ విమర్శలు/h3p """/" /
దేశంలో బిజెపిని, రాష్ట్రంలో వైసిపిని ఇంటికి సాగనంపడానికి కమ్యూనిస్టులు పోరాటాలకు నడుం బిగించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు.
H3 Class=subheader-style19.స్టీల్ ప్లాంట్ పై హైకోర్టుకు కేఏ పాల్/h3p
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను నామమాత్రకు ధరకు అమ్మకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
H3 Class=subheader-style20.ఋషికొండపై మే 4న తుది విచారణ/h3p
విశాఖలో ఋషికొండలో అనుమతులకు మించి అక్రమంగా తవ్వకాలు జరిపి నిర్మాణాలు జరుపుతున్నారంటూ దాకలైన వ్యాజ్యంపై మే 4 న తుది విచారణ చేపడుతామని హైకోర్టు తెలిసింది.
సుంకాల యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్ను ఢీకొడుతోన్న కెనడా నేత