కరోనాతో పొంచి ఉన్న మరో ముప్పు.. పరిశోధనలో వెల్లడైన షాకింగ్ న్యూస్.. !

కరోనాతో పొంచి ఉన్న మరో ముప్పు పరిశోధనలో వెల్లడైన షాకింగ్ న్యూస్ !

ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనాను తేలికగా తీసుకుంటున్నట్లుగా కనిపిస్తుందట.ఈ వైరస్ అంటే మొదట్లో ఉన్న భయం ఇప్పుడు దాదాపుగా మాయం అయ్యినట్లుగా తెలుస్తుంది.

కరోనాతో పొంచి ఉన్న మరో ముప్పు పరిశోధనలో వెల్లడైన షాకింగ్ న్యూస్ !

కానీ ప్రపంచం మరచినా, మనుషులను మాత్రం మరవలేకపోతున్న కరోనా ప్రజలను ఎన్ని రకాలుగా హింసించాలో అన్నీ దారుల్లో దాడి చేస్తుంది.

కరోనాతో పొంచి ఉన్న మరో ముప్పు పరిశోధనలో వెల్లడైన షాకింగ్ న్యూస్ !

ఇప్పటికే మానవుల్లో ఉన్న అన్ని అవయాల మీద తన ప్రభావం చూపిస్తున్న ఈ వైరస్ తాజాగా తన పనితీరును మరింతగా మెరుగుపరచుకుని ఈ సారి బెల్స్ పాల్సీ రూపంలో అటాక్ అవుతుందట.

ఇంతకు ఈ బెల్స్ పాల్సీ అంటే ఏంటని ఆలోచిస్తున్నారా.బెల్స్ పాల్సీ అంతే ముఖ పక్షవాతం.

ఇక కరోనా వచ్చిన వారిలో గానీ, కోవిడ్ టీకా తీసుకున్నవారిలో గానీ ఈ వ్యాధి లక్షణాలు బయటపడటం కామనే అంటున్నారు యూనివర్శిటీ హాస్పిటల్ క్లీవ్‌ల్యాండ్ మెడికల్ సెంటర్, కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు.

కానీ ఈ వ్యాధి బారిన అతి తక్కువ మంది పడతారని అంతలా భయపడవలసిన అవసరం లేదని వెల్లడించారు.