మధ్యాహ్నం 12.30వరకే అంగన్‌వాడీలు

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్‌వాడీ కేంద్రాలు మే 31వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.

30గంటల వరకు మాత్రమే పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.ప్రీ స్కూల్‌ కార్యకలాపాలు, లబ్ధిదారులకు ఆహారం పంపిణీ 12 గంటల్లోపు పూర్తి చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ కాంతి వెస్లీ శనివారం ఉత్తర్వులిచ్చారు.

కొరటాల-ప్రభాస్ కాంబోలో మరో మూవీ.. ఈ టైమ్‌లో ఫ్యాన్స్‌కి ఓకేనా..?