జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనను ఉద్దేశించి ఆనం వెంకటరమణారెడ్డి వ్యంగ్యాస్త్రాలు..

విజయవాడ( Vijayawada )లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) పై దాడి ఘటనను ఉద్దేశించి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

విజయవాడ పోలీస్ కమిషనర్ టాటా దాడి చేసిన వ్యక్తిని పట్టిస్తే రెండు లక్షల పారితోషికం ఇస్తానని హాస్యాస్పదంగా ఉందన్నారు.

జగన్ పై దాడి తొలుత రాయి గ్రానైట్ పలక ఎయిర్ గన్ దేని తో దాడి జరిగిందో పోలీసులే గుర్తించలేని పరిస్థితి నెలకొనిందన్నారు.

జగన్మోహన్ రెడ్డి మీద పగబట్టిన ఆత్మలు దాడి చేస్తున్నాయంటూ వాటిని నియంత్రించాలంటే ప్రత్యేక పూజలు .

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు సొంతమైన ఈ రికార్డ్స్ గురించి మీకు తెలుసా?