ఆమ్మో అమెరికా దోమ ! తెలుగు రాష్ట్రాల్లో గుబులు పుట్టిస్తోందే !
TeluguStop.com
ఎక్కడి నుంచి వచ్చిదో తెలియదు కానీ మాయదారి దోమ .మా కష్టాన్నంతా బుగ్గిపాలు చేస్తోంది అంటూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు.
స్థానికంగా వలయాకారపు దోమాగా పిలవబడే ఈ దోమ పేరు .రుగోస్ వైట్ ఫ్లై .
ఇప్పటివరకు తమిళనాడులోని పొల్లాచి లో రైతులను అనేక కాస్త నష్టాలకు గురిచేసిన ఈ దోమ ఇప్పుడు బయగోదావరి జిల్లాలతో పాటు.
ఖమ్మం జిల్లా రైతులకు తీరని నష్టాన్ని మిగులుస్తోంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ముఖ్యంగా.
అరటి.మామిడి, జీడిమామిడి, సపోటా, కొబ్బరి పంటలు ఈ దోమ కారణంగా దెబ్బతింటున్నాయి.
అమెరికా నుంచి వచ్చ్హిన ఈ దోమ కారణంగా.ఇప్పటికే కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో 40 % పంట దిగుబడి తగ్గినట్టు అధికారులు లెక్కలు వేశారు.
విడాకులు పెరగడానికి కారణం ఆడవాళ్లే.. సరస్వతీ ప్రదీప్ షాకింగ్ కామెంట్స్ వైరల్!