పిల్లల కోసం ఆయాను ఏర్పాటు చేస్తే ఆమె చేసిన పనేంటో తెలిస్తే చంపేయాలన్నంత కోపం రావడం ఖాయం

తల్లి దండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో పిల్లలను ఆయాల వద్ద ఉంచడం ఎక్కడైనా జరుగుతుంది.

కాని పిల్లలను ఆయాలు ఎలా చూసుకుంటున్నారు అనేది చాలా మందికి అనుమానంగా ఉంటుంది.

కొందరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ పిల్లలను ఆయాలు సరిగా చూసుకుంటుందా లేదా అనేది గమనిస్తూ ఉంటారు, మరి కొందరు మాత్రం పెద్దగా పట్టింపు లేకుండా ఆయాలకే పూర్తిగా వదిలేస్తారు.

అమెరికాలో ఒక ప్రముఖ కంపెనీలో జాబ్‌ చేస్తున్న భార్య భర్తలు తమ పిల్లల బాగోగులు కోసం పెద్ద మొత్తంలో జీతం ఇచ్చి ఒక ఆయాను ఏర్పాటు చేయడం జరిగింది.

"""/"/ ఆ ఆయా ఇద్దరు పిల్లలను బాగానే చూసుకుంటూ వచ్చింది.ఆమెను కొన్ని రోజుల పాటు గమనించిన ఆ తల్లిదండ్రులు ఆ తర్వాత పూర్తిగా ఆమెకే వదిలేశారు.

ఉదయం వెళ్తే అర్థరాత్రి దాటిన తర్వాత వచ్చే వారు.కొన్ని సార్లు రెండు మూడు రోజులు అయినా వచ్చే వారు కాదు.

దాంతో ఆయాకు చెడు ఆలోచన కలిగింది.ఆ ఇంటిని వ్యభిచారం కోసం వాడుకోవాలని భావించింది.

డే టైం వ్యభిచారంకు చాలా డిమాండ్‌ ఉంటుంది.కాని హోటల్స్‌ ఇతరత్ర ప్రాంతాల్లో సేఫ్టీ కాదని విటులు చాలా మంది భావిస్తూ ఉంటారు.

అలా వ్యభిచారం చేసే అమ్మాయిలతో పరిచయం ఏర్పర్చుకుని రోజుకు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు డే టైంలో వారిని బుక్‌ చేసుకున్న వారిని తీసుకు వచ్చే వారు.

"""/"/ రెండు గంటల సమయం ఉండనిచ్చినందుకు 150 నుండి 200 డాలర్ల వరకు తీసుకునేది.

అలా నెలల తరబడి ఆమె వ్యవహారం సాగించింది.ఈ విషయాన్ని గమనిస్తున్న ఇరుగు పొరుగు వారు చివరకు ఆ దంపతులకు చెప్పడంతో ఒక రోజు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు డే టైంలో వచ్చారు.

దాంతో ఆయా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడింది.పిల్లలకు మత్తు మందు ఇచ్చి ఒక రూంలో పడుకోబెట్టి ఈమె వ్యవహారం సాగిస్తుంది.

దాంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ జంట ఆమెను నమ్మి మోసపోయామంటూ కన్నీరు పెట్టుకున్నారు.

దాదాపు ఆరు నెలలుగా ఈ వ్యవహారం సాగుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.ఇంకా పిల్లలకు ఎలాంటి హాని కలిగించలేదని వారు అనుకుంటున్నారు.

హీరో నానికి ప్యాన్ ఇండియా స్టార్ అయ్యే సత్తా ఉన్నట్టేనా ?