షాకింగ్ న్యూస్.. ఓకే వేదికపై కలువనున్న బన్నీ, పవన్ కళ్యాణ్.. ఏం జరుగుతుంది?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే విధంగా వివాదాలు నడుస్తున్నాయి.

ఎప్పుడైతే అల్లు అర్జున్( Allu Arjun ) పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి కాకుండా తన స్నేహితుడికి మద్దతు తెలిపారు.

అప్పటినుంచి ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు జరుగుతూ ఉన్నాయి.ఇక పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ నాగబాబు వంటి వారు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా( Pushpa Movie ) గురించి పరోక్షంగా విమర్శలు చేశారు.

"""/" / ఈ విధంగా అల్లు అర్జున్ గురించి మెగా ఫ్యామిలీ విమర్శలు చేయడంతో ఈయన కూడా పరోక్షంగా మెగా కుటుంబానికి తనదైన స్టైల్ లోనే కౌంటర్ ఇచ్చారు.

నాకు నచ్చితేనే నేను ఎక్కడికైనా వెళ్తాను.ఇష్టం లేకపోతే ఎవరైనా సరే నేను వెళ్ళను అంటూ కౌంటర్ ఇచ్చారు.

ఇది కచ్చితంగా పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన కౌంటర్ అని భావించిన జనసేన ఎమ్మెల్యేలు( Janasena MLAs ) అల్లు అర్జున్ పై విమర్శలు కురిపించారు.

నీకు ఉన్నదంతా కూడా మెగా ఫ్యాన్స్ అని నీకంటూ ఎవరు అభిమానులు లేరని తెలిపారు.

అంతేకాకుండా మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి నువ్వేదో పెద్ద పుడింగివి అనుకుంటున్నావు నీకు మాట్లాడే అర్హత కూడా లేదు అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.

"""/" / ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్న తరుణంలో వీరిద్దరూ ఒకే వేదికపై కలిసి కనిపించబోతున్నారని తెలుస్తోంది.

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి అయిన తరుణంలో సెప్టెంబర్ ఒకటవ తేదీ బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించబోతున్నారు.

ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరు కాబోతున్నారు అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ చిరంజీవితో పాటు అల్లు అర్జున్ కి కూడా ఆహ్వానం అందిందని తెలుస్తోంది.

మరి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఒకే వేదికపై కనిపించబోతున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

శోభితతో పెళ్లి గురించి నోరు విప్పిన నాగచైతన్య.. పెళ్లి ఎక్కడ జరగనుందంటే?