Purandeswari : ఏపీలో కూటమి గెలుపు చారిత్రక అవసరం..: పురంధేశ్వరి
TeluguStop.com
ఏపీ బీజేపీ(
AP BJP ) అధ్యక్షురాలు పురంధేశ్వరి( Daggubati Purandeswari ) కీలక వ్యాఖ్యలు చేశారు.
అభ్యర్థులను ఒకసారి ఖరారు చేసిన తరువాత మార్చేది లేదని చెప్పారు.అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని తెలిపారు.
"""/" /
రాష్ట్రంలో కూటమి గెలుపు చారిత్రక అవసరమని ఆమె పేర్కొన్నారు.రాష్ట్ర భవిష్యత్తుకు కూటమి గెలుపు తప్పనిసరి అని తెలిపారు.
ప్రజల కోసమే పొత్తన్న పురంధేశ్వరి జెండాలు మూడైనా అందరి ఎజెండా ఒక్కటేనని వెల్లడించారు.
శంకర్ భారతీయుడు 2 సినిమాతో మ్యాజిక్ చేయబోతున్నాడా..?