భారీ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న అక్కినేని ఫ్యామిలీ…

నాగార్జున( Nagarjuna ) లాంటి హీరో ప్రస్తుతం.వరుస సినిమాలు.

చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే నాగార్జున వాళ్ల నాన్న లెగసీ ని అక్కినేని కుటుంబ( Akkineni Family ) గౌరవాన్ని కాపాడుతూ ముందుకు వెళ్తున్నాడు ఇక ఇదే క్రమం లో ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది ఆడియెన్స్ అక్కినేని కుటుంభం మీద ఇప్పుడు సానుభూతి చూపిస్తున్నారు ఎందుకంటే వాళ్ల ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం గ్రేడ్ వన్ లో ఒక్క హీరో లేకపోవడం నిజంగా వాళ్ళ ఫెయిల్యూర్స్ ని కండ్లకి కట్టినట్టు గా చూపిస్తుంది.

"""/" / .ఇక అఖిల్ ( Akhil Akkineni )పరిస్థితి చెప్పడానికి దరిద్రం గా ఉంది.

ఇక ఇలాంటి టైం నాగార్జున తన ఇద్దరు కొడుకలను వేసుకొని ఒక పెద్ద మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ట్రై చేస్తున్నట్లు గా తెలుస్తుంది రీసెంట్ గా వీళ్ళ కి విక్రమ్ కే కుమార్ ఒక కథ చెప్పాడట.

అది నాగార్జున కి బాగా నచ్చడంతో ఆయన తో సినిమా చేయడానికి కమిట్ అయినట్లుగా తెలుస్తుంది.

"""/" / నిజానికి వీళ్ళకి ఇంతకు ముందే ఈ డైరెక్టర్ వీళ్ళ ఫ్యామిలీ అందరితో కలిపి మనం అనే ఒక బ్లాక్ బస్టర్ సినిమాని తీసిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ తన అప్పూడ్ మంచి ఫామ్ లో ఉండి మనం సినిమా( Manam Movie ) తీశాడు.

అయితే ఇప్పుడు కూడా ఈ సినిమా తో ముగ్గురికి ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇస్తాడు అని కొందరు అంటున్నారు.

కానీ ఇప్పుడు ఆయన ఏ మాత్రం ఫామ్ లో లేదు వరుసగా మూడు సినిమా లు ప్లాప్ అయ్యాయి ఇలాంటి టైం లో ఆయనతో సినిమా చేయడం ఎందుకు అని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి నాగార్జున తన కొడుకుల కెరియర్ మీద బాగానే దృష్టి పెట్టినట్లు గా తెలుస్తుంది.

చూడాలి మరి నాగార్జున కోరుకున్నట్లు గా ఆయన కొడుకులు స్టార్ హీరోలు అవుతారా లేదా అనేది ఇంకా కొద్ది రోజులు అజిత్ గానీ తెలీదు.

బ్రేక్ లేకుండా 104 రోజులు పని చేసిన చైనీస్ వ్యక్తి.. కట్ చేస్తే..