గుంటూరు కారం చూడని వాళ్లు కూడా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.. అజయ్ ఘోష్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కగా అతడు హిట్ గా నిలవగా ఖలేజా మూవీ థియేటర్లలో ఫ్లాపైనా బుల్లితెరపై హిట్ గా నిలిచింది.

ఈ కాంబోలో మూడో సినిమాగా గుంటూరు కారం తెరకెక్కగా ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.

గుంటూరు కారం సినిమాలో ప్రముఖ నటుడు అజయ్ ఘోష్( Ajay Ghosh ) కీలక పాత్రలో నటించి మెప్పించారు.

అయితే ఈ సినిమా గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై ఆయన రియాక్ట్ అయ్యారు.

"""/" / అజయ్ ఘోష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గుంటూరు కారం సినిమాను థియేటర్లలో చూసి ఆనందించాలని ఆయన అన్నారు.

కొంతమంది గుంటూరు కారం గురించి నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారని సినిమా చూడని వాళ్లు సైతం నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేస్తున్నారని అజయ్ ఘోష్ కామెంట్లు చేశారు.

ఈ సినిమాకు ఇప్పటివరకు 164 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయనే సంగతి తెలిసిందే.

"""/" / త్రివిక్రమ్( Trivikram ) డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో విలువలు ఉంటాయని ఈ సినిమాలో మహేష్ బాబు కొత్తగా ఉంటాడని శ్రీలీల డ్యాన్స్ లు ఇరగదీసిందని, ప్రకాష్ రాజ్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

షేర్ కలెక్షన్ల విషయాలనికి వస్తే ఈ సినిమాకు 73.4 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

మరో 57 కోట్లరూపాయల కలెక్షన్లు సాధిస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.

"""/" / సాధారణంగా మహేష్ బాబు( Mahesh Babu ) వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

మహేష్ సినిమాలకు కావాలనే కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు.

ఫుల్ రన్ లో ఈ సినిమా సులువుగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది.

కారులో నుంచి ఎలుగుబంటి, దాని పిల్లలు ఏం కొట్టేశాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..