ఏపీలో ఏసీబీ అధికారుల దూకుడు

ఏపీలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు.ఇందులో భాగంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

విజయవాడ దుర్గగుడి సూపరింటెండెంట్ నగేశ్ ను అధికారులు అరెస్ట్ చేశారు.గత మూడు రోజులు నగేశ్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ సోదాలలో భాగంగా నగేశ్ నివాసంలో రూ.17.

91 లక్షల నగదుతో పాటు 209 గ్రాముల బంగారంను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అటు పటమట సబ్ రిజిస్ట్రార్ రాఘవరావును అరెస్ట్ చేసిన ఏసీబీ ఆయనకు కూడా భారీ ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది.

జైలుకు వెళ్తున్న జగన్ .. మొదలుపెట్టారా ?