పంచాయతీ ఎన్నికల్లో పార్టీని నడిపించేది ఎవరు ? ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పార్టీతరఫున వాయిస్ వినిపించేది ఎవరు ? ఇదీ ఇప్పుడు వైసీపీలో అంతర్మథనంగా మారిన విషయం.
పార్టీలో లెక్కకు మిక్కిలిగా నాయకులు ఉన్నారు.గత ఎన్నికల్లో భారీ విజయం తర్వాత వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ నాయకగణం దూకుడుగా ముందుకు సాగుతుందని అందరూ అనుకున్నారు.
కానీ, జిల్లాల్లో పరిస్థితి వేరేగా ఉంది మంత్రుల దూకుడు ఎక్కువగా ఉంది.దీంతో నాయకులు సైలెంట్ అవుతున్నారు.
ఇప్పటి వరకు అన్నీ ఆయనే చూసుకున్నారు.పంచాయతీ ఎన్నికలను కూడా ఆయనే నడిపించాలి! అని క్షేత్రస్థాయిలో నాయకులు కామెంట్లు చేస్తున్నారు.
కానీ, వాస్తవానికి ఎంతగా మంత్రుల దూకుడు ఉన్నా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో మంత్రులకు పట్టులేదు.
నాయకులపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నా గ్రామీణ స్థాయిలో మంత్రులు దూసుకుపోలేని పరిస్థితి ఉంది.
దీంతో ఎమ్మెల్యేలకు మంచి అవకాశం చిక్కినట్టయింది.తమ సత్తా చూపించేందుక .