డిసెంబర్ 29 తర్వాత ఈ రాశుల వారికి అద్భుతమైన కాలం..
TeluguStop.com
జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన దేశస్థులు చాలామంది నమ్ముతారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశులు, రాశి చక్రాలు వీటి మార్పుల వల్ల జాతకంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.
ఏ రాశి ప్రభావం ఎలా ఉంటుంది అనేదాన్ని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తూ ఉంటారు.
డిసెంబర్ లో సూర్యుడు మరియు శుక్రుడు రాశి చక్రాలను మారుతున్నారు.డిసెంబర్ 29న శుక్రుడు మళ్లీ తన స్థానాన్ని మార్చుకొని మకర రాశిలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
ఇలా మారడం వల్ల ఏ రాశి వారికి మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మీన రాశి వారికి శుక్రుడు మూడవ మరియు ఎనిమిదవ ఇంటికి అధిపతిగా ఉంటాడు.
సూర్యుని సంచారం వల్ల స్థానిక జాతకంలో పదవ ఇంట్లో ఉంటుంది.ఈ రాశి వారు కెరియర్లో విజయం సాధించే అవకాశం ఉంది.
ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చి పెద్ద స్థాయికి వెళ్లే అవకాశం ఉంది.వృత్తి జీవితంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది.
పరిశోధన రంగానికి సంబంధించిన వ్యక్తులు ప్రయోజనాలు పొందుతారు.కుంభ రాశికి చెందిన వారికి సూర్యుడు మరియు శుక్రుడి మద్దతు ఎక్కువగా ఉంటుంది.
అంతేకాకుండా కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఎప్పుడు ఉంటుంది.జీవిత భాగ్య స్వామితో సంబంధం గట్టిగా ఉంటుంది.
ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది.చాలా ఇతర పనులలో విజయం సాధిస్తారు.
ఈ రాశి వారికి నైపుణ్యం, సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. """/"/
మకర రాశికి చెందిన వారి జాతకంలో సంచార సమయంలో శుక్రుడు పదవ ఇంట్లో మరియు సూర్యుడు 12వ ఇంట్లో ఉంటారు.
ఈ రాశి వారు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం.
ఈ రాశి వారు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.వ్యాపార రీత్యా విదేశీ పర్యటనలకు వెళ్లడం వీరికి ఎంతో ప్రయోజనకరం.
ఎగుమతి, దిగుమతి వ్యాపారాలలో వీరు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది.
డాకు మహరాజ్ తో ఆ ఫీట్ అందుకున్న బాలయ్య…