ఏసీబీ వలలో ఆదిలాబాద్ ఎంప్లాయిస్‎మెంట్ అధికారి..!

ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది.జిల్లా ఎంప్లాయిస్‎మెంట్ అధికారి కిరణ్ ఏసీబీకి పట్టుబడ్డాడు.

పక్కా సమాచారంతో రూ.2.

25 లక్షలు లంచం తీసుకుంటుండగా కిరణ్ ను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఈ క్రమంలో కిరణ్ ను అదుపులోకి తీసుకున్న అనంతరం కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఐశ్వర్య ఇంట అడుగుపెడితే అమితాబ్‌ బచ్చన్ ఫ్యామిలీ నాశనం..?