పవన్ కాళ్లు పిసికేసి రుణం తీర్చుకుంటా.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..?

సినిమాలతో కంటే వివాదాల ద్వారానే శ్రీరెడ్డి పాపులారిటీని సంపాదించుకున్నారు.పవన్ కళ్యాణ్ పై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి పవన్ కు కరోనా సోకి రెస్ట్ తీసుకుంటున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.

నిన్న రాత్రి రామ్ గోపాల్ వర్మ పవన్ కు కరోనా సోకడంపై విమర్శలు చేస్తూ కొన్ని పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.

ఆ వ్యాఖ్యలకు కొనసాగింపుగా శ్రీరెడ్డి పోస్టులు పెట్టారు.నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ తనను నిద్రపోనివ్వలేదని పవన్ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల కోసం ఫేక్ ఫోటో షూట్ చేయించుకున్నాడని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ఫోటోను మార్ఫింగ్ చెసీన శ్రీరెడ్డి పవన్ రెస్ట్ తీసుకుంటున్న బెడ్ పక్కనే తను కూడా ఉన్నట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేశారు.

పవన్ కళ్యాణ్ ను జాగ్రత్తగా చూసుకునేందుకు రామ్ గోపాల్ వర్మ తనను అపాయింట్ చేశారని శ్రీరెడ్డి తన పోస్ట్ లో వెల్లడించారు.

"""/"/ గురూజీ పవన్ కళ్యాణ్ తన సేవలను తాను అందిస్తానని శ్రీరెడ్డి అన్నారు.

పవన్ కళ్యాణ్ కు కాళ్లు పిసికేసి తాను రుణం తీర్చుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ తరువాత కాళ్లు మాత్రమే పిసుకుతానని ముక్కు మాత్రం అస్సలు పిసకనని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు ఊపిరి ఆడటం లేదని సదా మీ ఇద్దరి సేవలో ఉంటానంటూ శ్రీరెడ్డి పోస్ట్ పెట్టారు.

శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్ల విషయంలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కొందరు నెటిజన్లు శ్రీరెడ్డి పోస్ట్ విషయంలో పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెటిజన్లు మాత్రం నెగిటివ్ గా స్పందిస్తున్నారు.

టోర్నడో వస్తున్నా లెక్క చేయని గర్ల్‌ఫ్రెండ్.. బాయ్‌ఫ్రెండ్ కోసం ఏం చేసిందంటే..??