ధనుష్ తో పూజా హెగ్డే రొమాన్స్..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ములతో ఒక సినిమా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.ఈ సినిమా తర్వాత ధనుష్ మరో తెలుగు సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరక్షన్ లో ఈ సినిమా ఉంటుందని టాక్.

ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రావాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తుందని అంటున్నారు.

సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేని సెలెక్ట్ చేసినట్టు టాక్.వెంకీ అట్లూరి ఆల్రెడీ పూజాకి కథ చెప్పి ఒప్పించినట్టు టాక్.

ధనుష్ పూజా హెగ్దే కాంబో క్రేజీగా రాబోతుంది.పూజా హెగ్డే సినిమాలో ఉంటే గ్లామర్ షో విషయంలో డౌట్ పడాల్సిన అవసరం ఉండదు.

ఆమె సినిమాకు ప్లస్ అవుతుంది.వెంకీ అట్లూరి, ధనుష్ కాంబోకి సంబందించిన మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు.

ధనుష్ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేస్తారని తెలుస్తుంది.

తెలుగులో గోపీచంద్, తమిళంలో విశాల్‌.. ఇద్దరూ చెత్త సినిమాలతో బుర్ర తినేస్తున్నారుగా ..?