తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు..
TeluguStop.com
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు.తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరదే, సినిమా యాక్టర్ శ్యామ్, తెలంగాణ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించు కున్నారు.
"""/" /
రాత్రి తిరుమల వెళ్లి ఇవాళ విఐపీల విరామం సమయంలో ఆలయంలోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు.
శోభితతో పెళ్లి జీవితం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా చెప్పడంతో?