శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు గోపీచంద్ మలినేని, నటుడు రాజేంద్రప్రసాద్
TeluguStop.com
తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు గోపీచంద్ మలినేని, నటుడు రాజేంద్రప్రసాద్.దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.
బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాను.త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది.
శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమలకు వచ్చాను.
వీడియో వైరల్.. పూరి జగన్నాథుడి గుడి జెండా ఎత్తుకెళ్లిన గద్ద.. చివరకు?