ఉగాది పంచాంగం ప్రకారం.. ఈ రాశుల వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమే..!

మన దేశంలో ఉగాది పండుగను( Ugadi Festival ) ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధి నామ సంవత్సరం( Sri Krodhi Nama Year ) ప్రారంభం కాబోతోంది.

ఇంకా చెప్పాలంటే ఈ ఏడాదిలో ఈ రాశుల వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.

మరి ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే క్రోధి నామ సంవత్సరం మేషరాశి ( Aries )వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది.

ఆదాయం భారీగా పెరుగుతుంది.అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

"""/" / అలాగే ఈ సంవత్సరం మిధున రాశి ( Gemini )వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమే అవుతుంది.

హోల్ సేల్, రీటైల్ వ్యాపారులు ఆశించిన దాని కన్నా ఎక్కువ లాభాలను పొందుతారు.

ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు చెందిన కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు లభిస్తాయి.అలాగే తుల రాశి ( Libra )వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.

కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు అత్యధిక లాభాలను పొందే అవకాశం ఉంది.అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారు గతంలో కన్నా ఎక్కువ లాభాలను పొందుతారు.

"""/" / అలాగే మకర రాశి వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగా లాభ పడతారు.బంగారు వ్యాపారులకు మొదటి ఆరు నెలల కన్నా తర్వాత ఆరు నెలలు బాగుంటుంది.

ఈ ఉగాది నుంచి మీనరాశి వ్యాపారులకు అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి.కొత్తగా ఏ వ్యాపారం ప్రారంభించిన సక్సెస్ మీ సొంతమవుతుంది.

షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు అధిక లాభాలను పొందుతారు.శని గురుడు అనుకూల ఫలితాలను ఇవ్వడం వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుంది.

ప్రభాస్ పై అల్లు శిరీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్… అల్లు అర్జున్ పరువు తీసాడుగా?