Sheep Distribution Scam : గొర్రెల పంపిణీ పథకం స్కాంలో ఏసీబీ దర్యాప్తు..!!

తెలంగాణలో వెలుగులోకి వచ్చిన గొర్రెల పంపిణీ స్కాం( Sheep Distribution Scam ) కేసులో ఏసీబీ( ACB ) అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా కాంట్రాక్టర్ మొయినుద్దీన్ కు సంబంధించిన ఓల్డ్ వీడియో బయటకు వచ్చింది.

కాగా ప్రస్తుతం కాంట్రాక్టర్ మొయినుద్దీన్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.పశు సంవర్ధక శాఖ( Animal Husbandry Department ) అధికారులను బెదిరింపులకు గురి చేస్తూ వీడియో ఉందని తెలుస్తోంది.

"""/" / అవినీతి అధికారులకు జైల్లో చిప్పకూడు తినిపిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.తాజాగా తన అవినీతి బయటపడటంతో మొయినుద్దీన్ విదేశాలకు పారిపోయారు.

ఈ క్రమంలో మొయినుద్దీన్, ఆయన కుమారుడు ఇక్రమ్ పై ఏసీబీ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే నా పెళ్లి జరిగేది కాదు.. అశ్వనీదత్ కూతురు కామెంట్స్ వైరల్!