సిక్కింలో ఘోర ప్రమాదం.. 16 మంది జవాన్లు దుర్మరణం

భారత్ - చైనా సరిహద్దులో ఘోర ప్రమాదం జరిగింది.సిక్కింలోని జిమా ప్రాంతంలో సైనిక వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడింది.

ఈ ఘటనలో 16 మంది భారత జవాన్లు దుర్మరణం చెందారని సమాచారం.పలువురు జవాన్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

సిక్కింలోని ఓ ప్రమాదకర మలుపు వద్ద వాహనం అదుపు తప్పింది.ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సికింద్రాబాద్ లో హైటెన్షన్.. వారిపై లాఠీ చార్జీ