ఇరాక్ లో గోపాలరావు పల్లె వాసి మృతి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామానికి చెందిన జనగం పర్షరాములు( Parsharamulu ) (52) ఇరాక్ లో గురువారం గుండె పోటుతో మృతి.
మృతదేహాన్ని తరలించేందుకు ఇరాక్( Iraq ) లోని భారత రాయబార కార్యాలయం కు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం.
డ్రామాలొద్దు .. ఇమ్మిగ్రేషన్ విధానాలపై ట్రంప్కు షాకిచ్చేలా కమలా హారిస్ ప్రకటన