భూపాలపల్లి జిల్లా పలిమెలలో పెద్దపులి కలకలం
TeluguStop.com
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో పెద్దపులి కలకలం సృష్టిస్తోంది.ముకునూరు, కిష్టాపురం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు.
రాత్రి సమయంలో రోడ్డుపై పులి కనిపించడంతో పాటు ఓ ఎద్దుపై దాడికి పాల్పడింది.
దీంతో పరిసర గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అప్రమత్తమైన అధికారులు పులి కోసం గాలిస్తున్నారు.
పవన్ జీ.. ప్రసాదంతో పాటు ఇవి కూడా ఇవ్వండి.. షాయాజీ షిండే షాకింగ్ కామెంట్స్ వైరల్!