కాకినాడలోని ఓ ప‌రిశ్ర‌మ‌లో భారీ పేలుడు.. ఇద్ద‌రు మృతి

కాకినాడ‌లోని ఓ ప‌రిశ్ర‌మ‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.ప్యారీ షుగ‌ర్స్ ప‌రిశ్ర‌మ‌లో భారీ పేలుడు సంభ‌వించింది.

ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు కార్మికులు దుర్మ‌ర‌ణం చెందారు.మ‌రో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా.

ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.బాధితుల‌ను స్థానిక ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు.

మ‌రోవైపు బాధిత కుటుంబాల‌కు న్యాయం చేయాలంటూ కార్మికులు ఆందోళ‌న‌కు దిగారు.

ట్రైకోడెర్మా విరిడి తో పంటలకు ఆశించే తెగుళ్ళకు చెక్..!