రామకుప్పం మండల ప్రజలను హడలెతిస్తున్నా ఏనుగుల గుంపు...

భయం తో పరుగులు తీస్తున్న ప్రజలు మూడు రోజులుగా మండలం సమీప గ్రామాలలో తిష్ట వేసిన ఏనుగుల గుంపు బుధవారం నాడు మండల పరిధిలోని గిడ్డపల్లి సాగినేపల్లి మరియు ముద్దనపల్లి సమీపంలో ఏనుగుల గుంపు సంచారంతో సమీప గ్రామాలు గ్రామ ప్రజలు , రైతులు ఎప్పుడు ఏ సమయంలో పంటలపై , తమపై దాడి చేస్తుందోనని సమీప ప్రజలు బిక్కుబిక్కుమంటు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఏనుగులను అటవీ ప్రాంతానికి తరిమివేయుటకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు .

ఇదేందయ్యా ఇది.. దిగవ నుంచి ఎగవకు ప్రవహిస్తున్న నీరు.. ఎక్కడో తెలుసా..?!