బాధిత కుటుంబానికి రెండు లక్షల చెక్కు అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పెంటం కుమార్ అనే యువకుడు కొన్ని నెలల క్రితం బైక్ ప్రమాదంలో అకాల మరణం చెందగా కుమార్ బి ఆర్ ఎస్ సభ్యత్వం తీసుకోవడంతో రెండు లక్షల ప్రమాద బీమా చెక్కును బుధవారం స్థానిక జెడ్పిటిసి కార్యాలయం ముందు కుమార్ భార్య సోనీ కి బి ఆర్ ఎస్ మండల అధ్యక్షురాలు పిల్లి రేణుక, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు ఎడ్ల సందీప్, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి,ఎనగందుల అనసూయ నర్సింలు, మండల మహిళా అధ్యక్షురాలు అప్సర్ ఉన్నిసా అజ్జు కలిసి అందజేశారు.

వైరల్ వీడియో: ఇంజినీరింగ్‌ కాలేజ్‌ క్యాంటీన్‌ చట్నీలో స్విమ్మింగ్ చేస్తున్న ఎలుక..