సింహాద్రి అప్పన్న హుండీలో 100 కోట్ల రూపాయల చెక్..
TeluguStop.com

బొడ్డేపల్లి రాధాకృష్ణ( Boddepalli Radhakrishna ) పేరుతో హుండీలో వేసిన 100 కోట్ల రూపాయల చెక్.


చెక్ వేసిన బ్యాంక్ లో సొమ్ము ఉందా.లేదా.


అన్న సంశయంలో దేవాలయ అధికారులు.శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి( Sri VarahaLakshmi Narasimha Swamy ) పేరుతో చెక్.
దేవాలయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తం లో చెక్ రావడం ఇదే ప్రధమం.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్27, ఆదివారం2025