పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన యామ రాజు కి 28000/- చెక్కును వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్ , సర్పంచ్ కట్ట వెంకట్ రెడ్డి లు అందించారు.

ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ అని అన్నారు.

ఈ సందర్భంగా మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బోయిని పద్మ-పర్శరాములు,వార్డు సభ్యులు అన్నాడి నవీన్ రెడ్డి, దురుముట్ల శ్రీనివాస్ , లచ్చయ్య , తదితరులు పాల్గొన్నారు.

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న గొర్రె పురాణం మూవీ.. ఇక్కడైనా హిట్ గా నిలుస్తుందా?