ప్రమాదవశాత్తు చనిపోయిన బాధిత కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన మురళి అనే వ్యక్తి విద్యుత్తు షాక్ ద్వారా ప్రమాద వశాత్తు చనిపోయిన వారి కుటుంబానికి సెస్ సహకార సంస్థ ద్వారా 5 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

అనంతరం చింతలటాన గ్రామానికి చెందిన బీరప్ప దేవాలయానికి సంబంధించిన భూమి పట్టాను వారి సంఘ నాయకులకు అందచేసారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ , సెస్ చైర్మన్ చిక్కాల రామారావు , మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి , జెడ్.

పి.టి.

సి మ్యాకల రవి , సెస్ డైరెక్టర్లు నామాల ఉమ , హరిచరణ్ రావు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సొరచేపతో జూనియర్ ఎన్టీఆర్ ఫైట్.. ఆ సినిమాను మించేలా సీన్స్ ఉండనున్నాయా?